- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
రోడ్డు ప్రమాదంలో భార్యభర్తలకు తీవ్రగాయాలు..
by Sumithra |
X
దిశ, రేవల్లి : కోడేరు మండలం సింగయ్యపల్లి ఊరిచివర ద్విచక్రవాహనం అదుపుతప్పి భార్య భర్తలు తీవ్ర గాయాలు అయిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల సమాచారం ప్రకారం నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు మండల పరిధిలోని చిక్కపల్లి గ్రామంలోని దర్గ దగ్గరికి వెళ్లి వస్తున్న క్రమంలో ద్విచక్రవాహనం అదుపుతప్పి భార్యాభర్తలిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వారిని ఆధార్ కార్డు ఆధారంగా వనపర్తి జిల్లా రేవల్లి మండల కేంద్రానికి చెందిన వాడల రాజయ్య, వాడల యాదమ్మగా గుర్తించి వెంటనే అంబులెన్స్ కు ఫోన్ చేసి రేవల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని స్థానికులు తెలిపారు.
Advertisement
Next Story