- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: కొత్తగూడెంలో గంజాయి మత్తులో నలుగురు యువకులు వీరంగం చేశారు. ఎం.జి రోడ్డులో పండ్లు అమ్ముకునే నలుగురు యువకులు గంజాయి సేవించారు. పండ్లు కొనేందుకు వెళ్లిన వివాహితతో దురుసుగా ప్రవర్తించారు. అడ్డొచ్చిన ఆమె భర్తపై కత్తి కర్రలతో దాడికి పాల్పడ్డారు. భయంతో పరుగులెత్తిన అతనిని వెంబడించి మరీ దాడి చేశారు.
ప్రాణ భయంతో అతను ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో దూరగా స్టేషన్ తలుపులు నెట్టుకుని మరీ లోపలికెళ్ళి నానా హంగామా చేసారు. ట్రాఫిక్ పోలీసులను సైతం వదలలేదు. వారిపైనా కత్తులతో, కర్రలతో దాడి చేసారు. వీరి కారణంగా ట్రాఫిక్ నిలిచిపోయింది. విషయం తెలుసుకున్న త్రీటౌన్ సిఐ ఆదినారాయణ సిబ్బందితో అక్కడికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. యువకులపై కేసు నమోదు చేసుకుని అదుపులోకి తీసుకున్నారు.
Next Story