- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, అమరావతి బ్యూరో: ఏపీలో కరోనా కలకలం సృష్టిస్తోంది. ప్రజాప్రతినిధులు వైరస్ బారిన పడుతున్నారు. తాజాగా గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే కిలారు వెంకట రోశయ్యకు కరోనా సోకింది. శుక్రవారం వచ్చిన నివేదికలో పాజిటివ్ వచ్చినట్లు ఆయనే స్వయంగా వీడియో సందేశం ద్వారా తెలిపారు. అయితే తనకు కరోనా లక్షణాలు లేవని ఎమ్మెల్యే తెలిపారు. ప్రస్తుతం స్వీయ నిర్బంధంలో ఉంటున్నట్లు తెలిపారు. కరోనా సోకినా తనకు ఎలాంటి భయం లేదని, ధైర్యంగా ఎదుర్కొంటానని రోశయ్య అన్నారు. నియోజకవర్గ ప్రజలకు ఫోన్లో అందుబాటులో ఉంటానని ఎమ్మెల్యే తెలిపారు.
Next Story