- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశవెబ్ డెస్క్: జమ్మూ కశ్మీర్ లో ఎన్ కౌంటర్ జరిగింది. పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య ఆదివారం ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు . పోలీసుల వివరాల ప్రకారం.. అవంతి పురాలో ఉగ్రవాదుల కదలికలపై పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో భద్రతా దళాలు గాలింపు చర్యలను చేపట్టాయి. కాగా భద్రతా దళాల రాకను గమనించి ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. దీంతో భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు మరణించినట్టు పోలీసులు తెలిపారు.
Next Story