పదేళ్ల బాలికపై ముగ్గురు అత్యాచారయత్నం

by  |
పదేళ్ల బాలికపై ముగ్గురు అత్యాచారయత్నం
X

దిశ, వెబ్‌డెస్క్: తూర్పుగోదావరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ పదేళ్ల బాలికపై ముగ్గురు యువకులు అత్యాచార యత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన రాజమండ్రి రూరల్ పాత బొమ్మూరులో చోటుచేసుకుంది. యువకులు బాలికను బైక్‌పై ఎక్కించుకుని తీసుకు వెళ్తుండగా.. కేకలు వేయడంతో స్థానికులు రక్షించారు. యువకులు పరారయ్యారు. బొమ్మూరు పోలీసుస్టేషన్‌లో బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.

Next Story

Most Viewed