- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఎన్నికలు వెంటనే నిర్వహించండి.. కమిషనర్కు రిక్వెస్ట్
by S Gopi |

X
దిశ, గోదావరిఖని: సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు ముగిసి చాలా రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు మళ్లీ ఎన్నికలు నిర్వహించడం లేదని.. వెంటనే సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని కొత్తగూడెంలోని డీవై, చీఫ్ లేబర్ కమిషనర్ ను ఏఐటీయూసీ బృందం కలిసి ఎన్నికలను నిర్వహించాలని కోరారు. కాలపరిమితి ముగిసినా ఎన్నికలు నిర్వహించకుండా కాలయాపన చేస్తున్నారని వివరించారు.
Next Story