- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
రంగరాజన్ ను పరామర్శించిన ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
by Kalyani |

X
దిశ, మొయినాబాద్ : చిలుకూరి బాలాజీ దేవస్థానం ప్రధాన అర్చకులు రంగరాజన్ పై దాడి జరిగిన విషయాన్ని తెలుసుకున్న చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి శుక్రవారం చిలుకూరి బాలాజీ దేవస్థానానికి చేరుకొని సి.ఎస్ రంగరాజన్ ను పరామర్శించిన దాడి జరిగిన విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రామరాజ్యం పేరుతో కొంతమంది దుండగులు రంగరాజన్ పై దాడి చేయడాన్ని ఆయన పూర్తిగా ఖండించారు. అనంతరం ఆయనకు భరోసాను ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే రత్నం, కాంజర్ల ప్రకాష్, బీజేపీ పార్టీ జిల్లా నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Next Story