- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోరా.. నిద్ర మత్తులో అధికారులు
by Sumithra |
X
దిశ, నందిగామ : నందిగామ మండలం కేంద్రం నుండి నర్సప్పగూడ చేగూర్ వెళ్లే ఈ రహదారిలో బుధవారం లారీ బోల్తా పడింది. ఈ రోడ్డులో తరచుగా ప్రమాదాలు జరుగుతున్న పంచాయతీరాజ్ అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు. ఈ రహదారికి నిధులు ఉన్న నిర్మాణాలు చేయకపోవడం గమనార్హం.
నందిగామ మండల కేంద్రం నుండి చాలా వాహనాలు ఇరుకైన రోడ్డులో వెళ్తుంటాయి. ఎడమ నుండి ఒక వాహనం కుడి నుండి ఒక వాహనం వస్తే పక్కకు జరగడానికి జాగనే లేదు. ఇరుకైన రోడ్లో ప్రయాణం చేయాలంటే ఇబ్బందికరంగా ఉందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి వెంటనే మరమ్మతులు చేయాలని వాహనదారులు కోరుతున్నారు.
Next Story