- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- భక్తి
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
ఆర్మూర్ లోని దేగాంలో ఇంకా బార్లు తీరిన ఓటర్లు
by Sridhar Babu |
X
దిశ, ఆర్మూర్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆలూరు మండలం దేగం గ్రామంలో గురువారం అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు సాయంత్రం 5 గంటలు కావస్తున్నా బారులు తీరారు. దేగాం గ్రామంలో 2500 ఓట్లు ఉన్నప్పటికీ రెండు పోలింగ్ బూత్ లే ఉండటం వలన సాయంత్రం 4 గంటల 41 నిమిషాల సమయం అవుతున్న కూడా ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తీరి కనిపించారు.
Next Story