- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- ఎన్ఆర్ఐ - NRI
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి
by Sridhar Babu |
X
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం ధర్మోరా గ్రామ శివారులో పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. పోలీసు కమిషనర్ కల్మేశ్వర్ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఏసీపీ రాజశేఖర్ రాజ్, సీఐ అంజయ్య ఆధ్వర్యంలో దాడి నిర్వహించారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న 17 మందిని గుర్తించారు. వారి వద్ద నుంచి రూ.74,700 నగదును స్వాధీనం చేసుకున్నారు. వారిపై మాక్లూర్ పోలీస్ స్టేషన్ లో గేమింగ్ యాక్టు ప్రకారం కేసు నమోదు చేసి తదుపరి చర్యలకై అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.
Advertisement
Next Story