- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- ఎన్ఆర్ఐ - NRI
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
ఉరి వేసుకొని ఒకరి ఆత్మహత్య
by Sridhar Babu |
X
దిశ, లింగంపేట్ : మండలంలోని లింగంపల్లి గ్రామానికి చెందిన దాసరి సాయిలు (55) అనే వ్యక్తి మంగళవారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై ప్రభాకర్ తెలిపారు. మండల కేంద్రానికి చెందిన సాయిలు 30 సంవత్సరాల క్రితం బతుకుదెరువు కోసం లింగంపల్లికి వచ్చి జీవనం కొనసాగిస్తున్నట్లు తెలిపారు. కుటుంబ కలహాల కారణంగా మంగళవారం ఇంట్లో దూలానికి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఆయన తెలిపారు. మృతుని సోదరుడు దాసరి భూమయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎల్లారెడ్డి సర్కార్ దావఖానకు తరలించినట్లు ఎస్సై తెలిపారు. మృతునికి భార్య భారతి తో పాటు ఇద్దరు కుమారులు ఉన్నట్లు ఆయన తెలిపారు.
Advertisement
Next Story