దిశ కథనానికి స్పందించిన అధికారులు.. వార్డెన్ ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ..

by Sumithra |
దిశ కథనానికి స్పందించిన అధికారులు.. వార్డెన్ ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ..
X

దిశ, నిజామాబాద్ సిటీ : నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి తెలంగాణ యూనివర్సిటీలో మహిళా వసతి గృహంలో అల్పాహారంలో బల్లి ప్రత్యక్షమైందన్న దిశలో వచ్చిన కథనానికి తెలంగాణ యూనివర్సిటీ అధికారులు స్పందించారు. వెంటనే సంబంధిత హాస్టల్ తో పాటు అధికారులు, హాస్టల్కు సరఫరా చేసే నిత్యావసర కాంట్రాక్టర్ను మారుస్తూ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. సంబంధిత వార్డెన్ ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

Next Story