రెవెన్యూ సిబ్బందిని విచారణ చేసిన డీఎస్పీ నాగేశ్వరరావు

by Kalyani |
రెవెన్యూ సిబ్బందిని విచారణ చేసిన డీఎస్పీ నాగేశ్వరరావు
X

దిశ,తాడ్వాయి : డిప్యూటీ తహసీల్దార్ వేధింపులు భరించలేక రెవెన్యూ కార్యాలయంలో రికార్డు అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న ప్రశాంత్ సూసైడ్ నోట్ రాసి చనిపోయిన విషయం తెలిసిందే...ఈ కేసు దర్యాప్తులో భాగంగా మంగళవారం కామారెడ్డి డీఎస్పీ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో రెవెన్యూ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని పూర్తిస్థాయిలో విచారణ చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఆయన వెంట సీఐ రామన్ ఉన్నారు.

Next Story

Most Viewed