- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
రెవెన్యూ సిబ్బందిని విచారణ చేసిన డీఎస్పీ నాగేశ్వరరావు
by Kalyani |
X
దిశ,తాడ్వాయి : డిప్యూటీ తహసీల్దార్ వేధింపులు భరించలేక రెవెన్యూ కార్యాలయంలో రికార్డు అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న ప్రశాంత్ సూసైడ్ నోట్ రాసి చనిపోయిన విషయం తెలిసిందే...ఈ కేసు దర్యాప్తులో భాగంగా మంగళవారం కామారెడ్డి డీఎస్పీ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో రెవెన్యూ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని పూర్తిస్థాయిలో విచారణ చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఆయన వెంట సీఐ రామన్ ఉన్నారు.
Next Story