- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ
by Kalyani |
X
దిశ, మద్నూర్: మండల కేంద్రంలోని సోనార్ స్వామి ఇంట్లో సోమవారం రాత్రి దొంగలు పడ్డారు. తాళం వేసి ఉండగా తాళం పగుల కొట్టి దొంగలు పడ్డారు. ఆ యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు ఇన్చార్జి ఎస్సై సాయన్న దొంగతనం జరిగిన ఇంటిని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు జరుగుతున్నట్లు తెలిపారు. దొంగతనంలో 12 తులాల వెండి నాణెములు, ఒక గ్రామం బంగారు విగ్రహం, నగదు రూ.1200 ఎత్తుకెళ్లారు. దొంగతనాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇన్చార్జి ఎస్సై సాయన్న తెలిపారు.
Next Story