- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- ఎన్ఆర్ఐ - NRI
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
మిషన్ భగీరథ నీటిలో రక్తం పీల్చే జలగలు
by Mahesh |
X
దిశ, కోటగిరి: గత రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఇంటికి తాగునీరు అందించాలనే సదుద్దేశంతో ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ పథకం నేడు ప్రజల పాలిట శాపంగా మారింది. కోటగిరి మండల కేంద్రంలో బుధవారం ఉదయం మిషన్ భగీరథ నీటిలో జలగ రావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గతంలో కూడా చాలాసార్లు మిషన్ భగీరథ నీటిలో జలగలు, కలుషిత నీరు వస్తున్నాయని పలుమార్లు అధికారులకు తెలిపిన పట్టించుకోవడం లేదని ప్రజల ఆవేదన చెందుతున్నారు. కలుషితమైన నీరు తాగడం వల్ల వాంతులు విరేచనాలతో చాలా మంది ఆసుపత్రి పాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Advertisement
Next Story