- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
లారీ ఢీకొని వ్యక్తి మృతి
by Mahesh |
X
దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ నగర శివారులోని సారంగాపూర్ గోదాముల వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు దాటుతున్న వ్యక్తిని లారీ ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన సోమవారం ఉదయం జరిగింది. సారంగాపూర్కు చెందిన రాథోడ్ రామారావు (65) రోడ్డు దాటుతుండగా లారీ ఢీ కొట్టింది ఈ సంఘటనలో రామారావు అక్కడికక్కడే మృతి చెందినట్లు ఆరవ టౌన్ ఎస్సై తెలిపారు. బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
Advertisement
Next Story