- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Home > ఆంధ్రప్రదేశ్ > అనంతపురం > నడిరోడ్డుపై అందరు చూస్తుండగానే బూతులు తిట్టుకుంటూ కొట్టుకున్న పోలీసులు(వీడియో)
నడిరోడ్డుపై అందరు చూస్తుండగానే బూతులు తిట్టుకుంటూ కొట్టుకున్న పోలీసులు(వీడియో)
by Disha Web Desk 9 |
X
దిశ, వెబ్డెస్క్: నడిరోడ్డుపై ప్రజలు చూస్తుండగానే పోలీసుల నిర్వాకం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. సత్యసాయి జిల్లా రొల్ల మండలం పిల్లిగుండ్లు చెక్ పోస్ట్ వద్ద ఇద్దరు పోలీసులు వాహనాల తనిఖీలు చేస్తున్నారు. ఏమైందో తెలియదు కానీ రొళ్ల పీఎస్కు చెందిన నారాయణ స్వామి నాయక్.. అగళి పీఎస్కు చెందిన శివకుమార్ గొవడకు దిగారు. మాట మాట ఎక్కువై గళ్ల పట్టుకుని కొట్టుకున్నారు. ఆదివారం సాయంత్రం నడిరోడ్డుపై అందరు చూస్తుండగానే బూతులు తిట్టుకుంటూ చొక్కాలు పట్టుకుని దారుణంగా కొట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. నలుగురికి చెప్పాల్సిన పోలీసులే ఈ విధంగా ప్రవర్తించడం సరికాదని విమర్శకంగా కామెంట్స్ చేస్తున్నారు.
Next Story