దిశ ఎఫెక్ట్...ఆక్రమణలను తొలగించిన అధికారులు

by Disha Web Desk 15 |
దిశ ఎఫెక్ట్...ఆక్రమణలను తొలగించిన అధికారులు
X

దిశ, సంగారెడ్డి మున్సిపాలిటీ : సంగారెడ్డి మున్సిపల్ పరిధిలోని పలు ప్రభుత్వ భూములు, పార్కు స్థలాలు, శిఖం భూములు కబ్జాకు గురవుతున్న విష యం తెలిసిందే. మున్సిపల్ పరిధిలో ప్రభుత్వ భూమి, పార్కు స్థలాలు, ఖాళీ స్థలాలు కబ్జాకు గురవుతున్నా రెవెన్యూ, మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదు. ఇటీవల నాల్సాబ్ గడ్డ లోని రిక్షా కాలనీలో చెరువు స్థలం కబ్జా అనే కథనం దిశలో ప్రచురితమైన విషయం తెలిసిందే. కాగా మంగళవారం రెవెన్యూ అధికారులు స్పందించి చెరువు స్థలం కబ్జా చేసి పలకలు (కంచె) ఏర్పాటు చేయగా దానిని అధికారులు కూల్చివేశారు.



Next Story

Most Viewed