- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మంజీరా నదిలో చేపలు పట్టడానికి వెళ్లిన వ్యక్తి మృతి
by Anil Sikha |

X
దిశ, కొల్చారం: మంజీరా నదిలో చేపలు పట్టడానికి వెళ్లిన వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన మంగళవారం కొల్చారం మండలం అప్పాజీ పల్లి శివారులోని మంజీరా నది పాపాల మడుగు ప్రాంతంలో చోటుచేసుకుంది. మెదక్ పట్టణానికి చెందిన మహబూబ్ మంజీరా నది పాపాల మడుగులో మంగళవారం చేపలు పట్టడానికి వెళ్లాడు. ఈ క్రమంలో పడవ అదుపు తప్పి బోల్తా పడడంతో మహబూమ్ మృతి చెందాడు. అతని బంధువుల ఫిర్యాదు మేరకు కొల్చారం పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మెదక్ జిల్లా ఆస్పత్రికి తరలించినట్టు పోలీసులు తెలిపారు.
Next Story