బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న వంశీచంద్ రెడ్డి

by Disha Web Desk 11 |
బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న వంశీచంద్ రెడ్డి
X

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: హనుమాన్ జయంతి సందర్భంగా జిల్లా కేంద్ర సమీపంలోని ధర్మాపూర్ గ్రామంలో వైభవంగా జరుగుతున్న, శ్రీ కపిలాద్రి రుక్మిణి పాండురంగ స్వామి బ్రహ్మోత్సవాలలో మంగళవారం మహబూబ్ నగర్ పార్లమెంటు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించి... అనంతరం ఆలయ నిర్వాహకులు శాలువాతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నర్సింహ్మా రెడ్డి,ఎన్ఎస్యూఐ,బీసీ సెల్ విభాగాల అధ్యక్షులు గురునాథ్ రెడ్డి,రాజు గౌడ్,ప్రతాప్ రెడ్డి,మేఘా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed