- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
రేపు నేరుగా కోర్టు ముందు హాజరుకానున్న కవిత
by Disha Web Desk 4 |
X
దిశ, వెబ్డెస్క్: లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ను రౌస్ అవెన్యూ కోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. కాగా.. కోర్టులో నేరుగా హాజరు పరచాలంటూ కవిత దాఖలు చేసిన పిటిషన్ను రౌస్ అవెన్యూ కోర్టు అనుమతించింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కాకుండా నేరుగా హాజరయ్యేందుకు అనుమతించాలని కవిత కోర్టును కోరారు. రేపటితో కవిత జ్యుడీషియల్ కస్టడీ ముగియనుంది. రేపు మద్యాహ్నం 2 గంటలకు కోర్టు ముందు ఎమ్మెల్సీ కవితను దర్యాప్తు సంస్థల అధికారులు హాజరుపరచనున్నారు. దీంతో రేపు నేరుగా కోర్టు ముందు కవిత హాజరుకానున్నారు.
Next Story