కేసీఆర్ రోడ్ షోను విజయవంతం చేయండి : కొప్పుల ఈశ్వర్

by Disha Web Desk 23 |
కేసీఆర్ రోడ్ షోను విజయవంతం చేయండి : కొప్పుల ఈశ్వర్
X

దిశ,గోదావరిఖని : గోదావరిఖని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ శనివారం నాడు గోదావరిఖని కి విచ్చేస్తున్న కేసీఆర్ రోడ్ షోను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మీడియా సమావేశంలో పిలుపునిచ్చారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ బస్సు యాత్రను మాత్రమే ఆపుతుందని, కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల్లో వచ్చిన వ్యతిరేకను ఆపలేరని అన్నారు. ఈ మీడియా సమావేశంలో రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పాల్గొన్నారు.

Next Story

Most Viewed