- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Home > జిల్లా వార్తలు > హైదరాబాద్ > అర్ధరాత్రి రోడ్డెక్కిన ఓయూ విద్యార్థులు.. ఎందుకో తెలిస్తే షాకవ్వాల్సిదే!
అర్ధరాత్రి రోడ్డెక్కిన ఓయూ విద్యార్థులు.. ఎందుకో తెలిస్తే షాకవ్వాల్సిదే!
by Disha Web Desk 9 |
X
దిశ, వెబ్డెస్క్: ఉస్మానియా యూనివర్సిటీలోని విద్యార్థులు నీటి సమస్యపై అర్థరాత్రి రోడ్డుపై ధర్నా చేపట్టారు. అర్ధరాత్రి తాగడానికి, వాడుకోవడానికి నీళ్లు కూడా లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని రోడ్డు మీద బైఠాయించి శనివారం రాత్రి ఆందోళన చేపట్టారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించలేదని వాపోయారు. ఉదయం నుంచి నీళ్లు లేవని మొర పెట్టుకుంటే రాత్రి ఒక్క ట్యాంకర్ పంపారని వెల్లడించారు. అవి దేనికీ సరిపోలేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై వెంటనే అధికారులు స్సందించి.. నీటి సమస్యలు తీర్చాలని ఓయూ విద్యార్థులు డిమాండ్ చేశారు.
Next Story