- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Badradi District: ఓటేసిస సెల్ఫీ ఫొటోను వాట్సాప్లో షేర్ చేసిన యువకుడు.. కేసు నమోదు చేసిన పోలీసులు
by Shiva |

X
దిశ, వెబ్డెస్క్: పోలింగ్ కేంద్రంలోకి ఓటరు స్లిప్పు, ఓటర్ ఐడీ, ఆధార మాత్రమే తీసుకురావాలని ఈసీ పోలింగ్కు ముందు రోజే ఓటర్లు కీలక సూచన చేసింది. అదేవిధంగా సెల్ఫోన్లను ఏమాత్రం అనుమతించబోమని తేల్చి చెప్పింది. అయితే, ఆ నిబంధనలను తుంగలో తొక్కుతూ.. భద్రాద్రి జిల్లా టేకులపల్లి మండలం తూర్పుగూడెంకు చెందిన నరేశ్ ఏకంగా పోలింగ్ కేంద్రంలోకి సెల్ఫోన్ను తీసుకెళ్లాడు. అనంతరం తాను ఓటు వేస్తున్నట్లుగా సెల్పీ తీసుకుని వాట్సప్లో షేర్ చేశాడు. అయితే, ఆ ఫొటో సోషల్ మీడియా విపరీతంగా వైరల్ అవ్వడంతో విషయం కాస్త పోలీసుల దృష్టికి వెళ్లింది. ఈ మేరకు నరేశ్పై టేకులపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story