- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీ బ్యూరో: టీడీపీ నేతల అక్రమ అరెస్టులను నిరసిస్తూ ఆ పార్టీ నేతలు నల్ల చొక్కాలతో శాసన సభ సమావేశాలకు హాజరయ్యారు. తొలుత వెంటకపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పూల మాలలతో నివాళులర్పించారు.
అనంతరం నారా లోకేశ్ ఆధ్వర్యంలో టీడీపీ నేతలు పాదయాత్రగా అసెంబ్లీ సమావేశాలకు వెళ్లారు. ఈ క్రమంలో ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి విధ్వంసం సాగిస్తున్నారని నినాదాలు చేశారు. సొంత అజెండా అమలు చేసేందుకే శాసనసభ సమావేశాలు కేవలం రెండు రోజులకు పరిమితం చేశారని నిమ్మల రామానాయుడు ఆరోపించారు.
Next Story