- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఏషియన్ పారా కానోయింగ్ టోర్నీలో భారత్పై పతక వర్షం
by Dishanational3 |
X
దిశ, స్పోర్ట్స్ : జపాన్లోని టోక్యోలో జరుగుతున్న ఏషియన్ పారా కానోయింగ్ స్ప్రింట్ చాంపియన్షిప్లో భారత అథ్లెట్లు పతకాల పంట పండించారు. శనివారం ఒక్క రోజే 10 పతకాలు కొల్లగొట్టారు. అందులో నాలుగు స్వర్ణాలు ఉండటం విశేషం. సురేందర్ కుమార్(వీఎల్1 పురుషుల 200 మీటర్లు), జైదీప్(వీఎల్3 పురుషుల 200 మీటర్లు), పూజా ఓజా(కేఎల్1 మహిళల 200 మీటర్లు), ప్రాచి యాదవ్(కేఎల్2 మహిళల 200 మీటర్లు) బంగారు పతకాలు సాధించారు. అలాగే, షబాన(కేఎల్3 మహిళల 200 మీటర్లు), రజనీ ఝా(కేఎల్2 మహిళల 200 మీటర్లు), సొనాల్బెన్ రతీలాల్ వసోయా(కేఎల్1 మహిళల 200 మీటర్లు), యశ్ కుమార్(వీఎల్1 పురుషుల 200 మీటర్లు), గజేంద్ర సింగ్(వీఎల్2 పురుషుల 200 మీటర్లు) రజతం దక్కించుకోగా.. సంగీత రాజ్పుత్(కేఎల్3 మహిళల 200 మీటర్లు) కాంస్య పతకం సాధించింది.
Next Story