ఏపీ మున్సిపల్ ఎన్నికలపై ఎస్‌ఈసీ కీలక నిర్ణయం

by srinivas |
ap sec
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో మున్సిపల్ ఎన్నికలపై స్టేట్ ఎలక్షన్ కమిషన్(ఎస్‌ఈసీ) కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో జరిగిన నామినేషన్ల ఉపసంహరణపై సమీక్ష నిర్వహించి.. బలవంతపు ఉపసంహరణలపై ఫిర్యాదులను స్వీకరిస్తామని స్పష్టం చేసింది. వాటిని పునరుద్ధరిస్తామని వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే అభ్యర్థుల ఫిర్యాదులను స్వీకరించి పునరుద్ధరించాలని రిటర్నింగ్ అధికారులకు ఎస్‌ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారం ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది.

Advertisement

Next Story