- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
AP Politics: వైసీపీ భారీ షాక్.. టీడీపీలోకి పెరుగుతున్న వలసలు..
దిశ ధర్మవరం రూరల్: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ అధికార వైసీపీకి క్షేత్ర స్థాయిలో ఆదరణ తగ్గిపోతోంది. ఇప్పటివరకు వైసీపీకి చెందిన నేతలు, కార్యకర్తలు భారీగా టిడిపిలోకి చేరుతున్నారు. తాజాగా ఈరోజు అనంతపురం జిల్లాలోని, ధర్మవరం మండలం, మల్లకాల్వ గ్రామానికి చెందిన 25 కుటుంబాలు టీడీపీలో చేరాయి.
వివరాల్లోకి వెళితే.. మల్లకాల్వ గ్రామానికి చెందిన రామ్మోహన్ రెడ్డి,నారాయణరెడ్డి,జనార్ధన్ రెడ్డి,నాగిరెడ్డి,అశోక్ రెడ్డి,చెన్నకేశవ రెడ్డి తదితర 25 కుటుంబాలవారు నిన్న మొన్నటి వరకు వైసీపీకి అండదండగా ఉన్నారు. కాగా నేడు స్థానిక గ్రామ, మండల టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో ధర్మవరం నియోజకవర్గం ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్ గారు సమక్షంలో వారంతా వైసీపీని వీడి టీడీపీలోకి చేరారు.
ఈ నేపథ్యంలో వారు మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతతోనే టీడీపీలోకి చేరుతున్నట్లు తెలిపారు. కాగా ఈ కార్యక్రమంలో పరిటాల శ్రీరామ్ తో పాటు మాజీ ఎంపీపీ వేణుగోపాల్ రెడ్డి పాల్గొన్నారు.