- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
AP Politics: భర్త అశోక్ కోసం భార్య నీలోత్పల..
by Disha Web Desk 3 |
X
దిశ ప్రతినిధి, శ్రీకాకుళం: ఇఛ్చాపురం నుంచి టీడీపీ అభ్యర్దిగా బెందాళం అశోక్ ఎన్నికల బరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన సతీమణి నీలోత్పల ప్రచారంలోకి దిగారు. పలు గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతూ రానున్న ఎన్నికల్లో తన భర్తను గెలిపించాల్సిందిగా ఓటర్లను అభ్యర్దిస్తున్నారు. కాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె నేడు లొద్దపుట్టిలో ప్రచారం నిర్వహించారు.
కాగా ఆమె నిర్వహించిన ఈ ప్రచారానికి ప్రజల నుండి మంచి స్పందన లభించింది. ఇక ఈ ప్రచారంలో ఆమెతో పాటు జనసైనికుల పాల్గొన్నారు. రానున్నది తెలుగుదేశం ప్రభుత్వమేనని, ప్రభుత్వం ఏర్పడగానే పెన్షన్లు నెలకు 4000 రూపాయల చొప్పున అందుతాయని, మహిళలు ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణించవచ్చని చెప్పారు. అలానే చదువుకొనే విద్యార్ధులకు వైసీపీ ప్రభుత్వం ఆపేసిన పథకాలను తెలుగుదేశం తిరిగి తీసుకువస్తుందని భరోసా ఇచ్చారు.
Next Story