- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఏలూరు బాధితుల్లో ఒకరు మృతి

X
దిశ, వెబ్ డెస్క్: ఏలూరులో వింత వ్యాధితో ఆస్పత్రిలో చేరిన వారిలో ఒకరు మృతి చెందారు. తీవ్ర అస్వస్థతతో విద్యానగర్కు చెందిన శ్రీధర్ అనే వ్యక్తి ఆదివారం ఉదయం ఆస్పత్రిలో చేరారు. ఈ క్రమంలోనే చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ఇవాళ సాయంత్రం తుదిశ్వాస విడిచాడు.
ఇదిలాఉండగా, ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో వింత రోగం బారిన పడి సుమారు 200 మందికి పైగా ప్రజలు అస్వస్థకు గురయ్యారు. శనివారం సాయంత్రం ఈ ఘటన వెలుగులోకి రాగా, ఆ సమయంలో బాధితుల సంఖ్య 40గా ఉన్న విషయం తెలిసిందే.
Next Story