- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
20 ఏళ్లు దాటిన వాహనాలన్నీ తుక్కుగా మార్చే పథకం

X
దిశ,వెబ్డెస్క్: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు. అయితే కేంద్ర ఆర్థిక మంత్రి ప్రవేశపెడుతున్న బడ్జెట్ వివరాలు ఇలా ఉన్నాయి. అయితే ఈసారి బడ్జెట్లో వైద్య రంగానికి పెద్దపీఠ వేశారు.
పీఎం ఆత్మనిర్భర్ స్వస్థ్ యోజన పథకానికి రూ. 64, 180 కోట్లను కేటాయించారు.
20ఏళ్లు దాటిన వాహనాల్ని తుక్కగా మార్చే పథకం
కరోనా వ్యాక్సిన్ కోసం 35వేలకోట్ల ఖర్చు
భారత్ లో మరో రెండు కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్నాయి.
Next Story