- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: దేవుడి దగ్గర మతాలేంటి అని నగరి ఎమ్మెల్యే రోజా ప్రశ్నించారు. తిరుమలలో డిక్లరేషన్పై రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమలలో దర్శనాలకు డిక్లరేషన్ అవసరం లేదని అన్నారు. సీఎం జగన్ డిక్లరేషన్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వరని స్పష్టం చేశారు. ఇప్పుడే కాదు మరో 25 ఏళ్ల పాటు జగనే సీఎంగా ఉంటారని.. డిక్లరేషన్ లేకుండానే పట్టువస్త్రాలు సమర్పిస్తారని రోజా వ్యాఖ్యానించారు.
Next Story