- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, కుత్బుల్లాపూర్: ఇటీవల వెలుబడిన ఇంటర్ ఫలితాల్లో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థులు మంచి ఫలితాలను సాధించారు. ఈ నేపథ్యంలో మంగళవారం విద్యార్థులను ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ తన క్యాంపు కార్యాలయానికి పిలిపించి అభినందించారు. అనంతరం 52 మంది నిరుపేదలకు సీఎం రిలీఫ్ పండ్ చెక్కులను పంపిణీ చేశారు. నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం అందించటమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
Next Story