- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
సీఎంఆర్ఎఫ్కు వ్యాపారి రూ.లక్ష విరాళం
by vinod kumar |

X
దిశ, వరంగల్: కరోనా నియంత్రణకు మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణానికి చెందిన వ్యాపారి చిదిరాల గీతానవీన్ తనవంతు సాయంగా రూ.లక్ష విరాళంగా ప్రకటించారు. ఈ మేరకు విరాళం డబ్బులను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు బుధవారం అందజేశారు. అనంతరం నిరుపేదలకు పంపిణీ చేస్తున్న నిత్యావసర సరుకుల లోగోను మంత్రి చేతుల మీదుగా ఆవిష్కరింపజేశారు. ఈ సందర్భంగా దయాకర్ మాట్లాడుతూ.. కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రస్తుత కష్టకాలంలో పేదలను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావడం అభినందనీయమన్నారు.
Tags: Minister Errabelli, trader, donates, 1 lakh, mahabubabad, warangal
Next Story