- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, అమరావతి బ్యూరో: గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం బలిజేపల్లికి చెందిన గుడారి సుబ్బారావు మృతి చెందాడు. వైకాపాలో ఆధిపత్య పోరులో భాగంగా నాలుగు రోజుల క్రితం సుబ్బారావుపై ప్రత్యర్థులు మారణాయుదాలతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన సుబ్బారావును జీజీహెచ్కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. నేడు స్వగ్రామానికి మృతదేహాన్ని తరలించనున్నారు. అయితే అంత్యక్రియల సందర్భంగా మరోసారి దాడులు జరిగే అవకాశం ఉండడంతో గ్రామంలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు.
Next Story