- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: జనసేన నేత నాగబాబు మరోసారి చంద్రబాబు, జగన్ పై ఫైరయ్యాయరు. 3 రాజధానులకు గవర్నర్ ఆమోదంపై ఆదివారం జనసేన నేతల టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వన్ కళ్యాన్, నాదెండ్ల, నాగబాబు, తోట చంద్రశేఖర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ.. రైతులు నష్టపోవడానికి చంద్రబాబే కారణమన్నారు. రాజధాని విషయంలో మొదటి నుంచి జనసేన ఒకే మాటపై ఉందన్నారు. ప్రభుత్వాన్ని నమ్మి భూమిలిస్తే రైతులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. అనంతరం నాదెండ్ల మాట్లాడుతూ.. చంద్రబాబు, జగన్ ఇద్దరికీ చిత్తశుద్ధి లేదన్నారు.
Next Story