- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, హుస్నాబాద్: ప్రభుత్వం నిషేధించిన గుట్కాలు, అంబర్ ప్యాకెట్లు విక్రయించిన వారిపై మూడు సార్లు కేసులు నమోదైతే పీడీ యాక్టు కేసులు నమోదు చేస్తామని హుస్నాబాద్ ఏసీపీ మహేందర్ అన్నారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన మాట్లాడుతూ… హుస్నాబాద్ డివిజన్ పరిధిలోని 2018- 2020లో సంవత్సరాలకు గాను రూ.17,11,064 లక్షల విలువ గల గుట్కాలు, అంబార్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఇందులో మొత్తం 46 కేసులు నమోదు చేయగా 88 మందిని అరెస్టు చేసి జైలుకు పంపినట్టు ఆయన స్పష్టం చేశారు.
Next Story