- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, గజ్వేల్: సిద్ధిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ మర్కూక్ మండలంలోని ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత గ్రామమైన ఎర్రవల్లిలో ఆదివారం ఉదయం పాండురంగ చెరువు, ఎర్రకుంట, మాచిరెడ్డి కుంట, నల్లకుంట చెరువుల్లో గ్రామస్తుల సహకారంతో చెరువులో దాదాపు లక్ష చేప పిల్లలను వదలిరాు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకట్రామ రెడ్డి పాల్గొన్నారు. కలెక్టర్ వెంట జిల్లా మత్స్యశాఖ అధికారి వెంకటయ్య, తహశీల్దార్ ఆరీఫా, ఎర్రవల్లి గ్రామ ప్రజాప్రతినిధులు, ముదిరాజ్ కులస్తులు తదితరులు పాల్గొన్నారు.
Next Story