కేసీఆర్ దత్తత గ్రామంలో ఈ కార్యక్రమం

by  |
కేసీఆర్ దత్తత గ్రామంలో ఈ కార్యక్రమం
X

దిశ, గజ్వేల్: సిద్ధిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ మర్కూక్ మండలంలోని ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత గ్రామమైన ఎర్రవల్లిలో ఆదివారం ఉదయం పాండురంగ చెరువు, ఎర్రకుంట, మాచిరెడ్డి కుంట, నల్లకుంట చెరువుల్లో గ్రామస్తుల సహకారంతో చెరువులో దాదాపు లక్ష చేప పిల్లలను వదలిరాు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకట్రామ రెడ్డి పాల్గొన్నారు. కలెక్టర్ వెంట జిల్లా మత్స్యశాఖ అధికారి వెంకటయ్య, తహశీల్దార్ ఆరీఫా, ఎర్రవల్లి గ్రామ ప్రజాప్రతినిధులు, ముదిరాజ్ కులస్తులు తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed