- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: దేశంలో రోజురోజుకూ కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోన్నది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. తాజాగా గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 11,502 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 325 మంది మృతిచెందారు. దీంతో మొత్తం దేశంలోని కరోనా కేసుల సంఖ్య 3,32,424 కు చేరుకుంది. ఇందులో 1,69,798 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 1,53106 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. మృతుల సంఖ్య 9,520 కు పెరిగింది.
Next Story