- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
నీటి తొట్టిలో పడి బాలుడి మృతి..
by Sumithra |

X
దిశ, గూడూరు : ఏడాదిన్నర బాలుడు సరదాగా ఆడుకుంటూ వెళ్లి నీటి తొట్టెలో పడి మృతి చెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం జంగుతండా గ్రామపంచాయితీ పరిధిలోని ఏఆర్ తండాలో జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన ఈసం వీరస్వామి వినిత దంపతులకు చెందిన విహన్షుపటేల్ 18నెలల బాలుడు సరదాగా ఆడుకుంటు నీటితొట్టెలో పడడంతో మృతి చెందాడు. అప్పటి దాకా కళ్ళ ముందు తిరిగిన కుమారుడు కానరాని లోకాలకు వెళ్ళడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.
Next Story