గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్య..

by Kalyani |
గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్య..
X

దిశ,కార్వాన్ : గుర్తు తెలియని వ్యక్తి హత్యకు గురైన సంఘటన బేగం బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. నాంపల్లి గాంధీ భవన్, ఎగ్జిబిషన్ గ్రౌండ్ సమీపంలో మనోరంజన్ కాంప్లెక్స్ వెనకాల ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభించింది. కాగా మృతుని మెడపై గాయాలు అయిన ఆనవాళ్లు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. కాగా ఆ వ్యక్తి వివరాల పై పోలీసులను సంప్రదించగా అందుబాటులోకి రాలేదు.

Next Story

Most Viewed