- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: కామారెడ్డిలో మరో కరోనా మరణం సంభవించింది. జిల్లాలోని ఏరియా ఆస్పత్రిలో కరోనా లక్షణాలతో చికిత్స పొందుతూ ఓ వ్యక్తి ఆదివారం ప్రాణాలు కోల్పోయాడు. ఈ నెల 17న ఆర్టీసీ బస్టాండ్ వద్ద తీవ్ర అనారోగ్యంతో నరకయాతన అనుభవిస్తున్న హనుమంతు అనే వ్యక్తిని 108 ద్వారా ఆర్టీసీ అధికారులు ఏరియా ఆస్పత్రికి తరలించారు. రెండ్రోజులుగా కరోనాతో పోరాడుతూ.. చికిత్స పొందుతున్న ఆ వ్యక్తి పరిస్థితి విషమించి ప్రాణాలు వదిలాడు. అయితే, మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు బంధువులు నిరాకరించడంతో మున్సిపల్ సిబ్బంది దహన సంస్కారం నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, జిల్లాలో కరోనా కేసులు, మరణాల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
Next Story