- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
స్ట్రాంగ్ రూం వద్ద పటిష్ట భద్రత
by Shyam |

X
దిశ, సిద్దిపేట: నవంబర్ 3న దుబ్బాక నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సిద్దిపేట పట్టణ సమీపంలోని ఇందూరు ఇంజినీరింగ్ కళాశాలలో ఈవీఎంలు భద్రపరిచేందుకు ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంను కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి శ్రీమతి భారతి హోళ్ళికేరి శుక్రవారం పరిశీలించారు. స్ట్రాంగ్ రూం వద్ద వద్ద భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలు మేరకు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేయాలని సూచించారు. అనంతరం అదే కళాశాలలో ఏర్పాటు చేయనున్న కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. కౌంటింగ్ సజావుగా జరిగేలా ఏర్పాట్లు చేయాలన్నారు.
Next Story