కొనసాగుతున్న సోదాలు 

by Anukaran |
కొనసాగుతున్న సోదాలు 
X

దిశ, వెబ్ డెస్క్: నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు కార్యాలయాల్లో సీబీఐ సోదాలు కొనసాగుతున్నాయి. ఇండ్ సహా 8 మంది డైరెక్టర్ల ఆఫీసుల్లో సోదాలు నిర్వహిస్తున్నారు అధికారులు. మొత్తం 11 చోట్ల ఈ తనిఖీలు జరుగుతున్నట్టు సమాచారం.

కాగా రూ. 826 కోట్లు బ్యాంకు రుణాలు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజుకు చెందిన ఇండ్-భారత్ థర్మల్ పవర్ లిమిటెడ్ కంపెనీ ఎగ్గొట్టిందనే ఫిర్యాదుతో సీబీఐ ఈ సోదాలు నిర్వహిస్తోంది.

Advertisement

Next Story

Most Viewed