- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
Ananthapur: ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు స్పాట్డెడ్
X
దిశ, వెబ్ డెస్క్: అనంతపురం జిల్లా శింగనమల(Shinganamala)లో ఘోర రోడ్డు ప్రమాదం(road accident) జరిగింది. నాయనపల్లి క్రాస్(Nayanapalli Cross) రోడ్డు వద్ద లారీ(Lorry)ని కారు(Car) ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు కారు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. అనంతపురం- కడప జాతీయ రహదారిపై వెళ్తుండగా కారు టైరు పగిలి అదుపు తప్పి లారీ కిందకు దూసుకు వెళ్లింది. దీంతో కారు నుజ్జు నుజ్జు అయింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతులు అనంతపురం ఇస్కాన్ టెంపుల్కు చెందిన భక్తులుగా గుర్తించారు. తాడిపత్రిలో నగర సంకీర్తన వేడుకల్లో పాల్గొని వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుల మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Next Story