- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
AP Politics:పాస్ పుస్తకాలు తగలబెట్టిన చంద్రబాబు..కారణం ఏంటంటే?
దిశ,వెబ్డెస్క్: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ కూటమి నేతలు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నంద్యాల జిల్లా పాణ్యంలో నిర్వహించిన ప్రజాగళం సభలో ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ..ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై చంద్రబాబు మండిపడ్డారు. మీ తాతలు, తండ్రులు ఇచ్చిన పాస్ పుస్తకాల పై జగన్ ఫొటో ఎందుకు? అని ప్రశ్నించారు. ఈ విషయం గురించి అడిగితే నాపై కేసు పెడతా అంటున్నాడు అని చెప్పారు. ఏం చేసుకుంటావో చేసుకో అని సవాల్ విసిరారు. ఈ కాపీని మీ ముందే చించి, తగలబెడుతున్న అంటూ పాస్ పుస్తకాలకు నిప్పంటించారు. మీ భూములన్నీ ఆయన కాజేస్తే చూస్తూ ఊరుకోవాలా అని ధ్వజమెత్తారు. రాజధాని విషయంలో మూడు ముక్కల ఆట ఆడారని విమర్శించారు. జె బ్రాండ్ మద్యం అమ్ముతున్నారన్నారు. ఆ బ్రాండ్ ప్రజలను స్మశానికి పంపే బ్రాండ్ అన్నారు. రాయలసీమలో 52 కి 52 గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.