- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
వైఎస్ వివేకానందారెడ్డిది హత్యే.. తెలంగాణ హైకోర్టులో సీబీఐ వాదనలు

X
దిశ, వెబ్ డెస్క్: వైఎస్ వివేకానందారెడ్డిది హత్యేనని తెలంగాణ హైకోర్టులో సీబీఐ వెల్లడించింది. హైకోర్టులో ఈ కేసు విచారణ జరిగింది. ఈ సందర్భంగా సీబీఐ పలు సంచలన విషయాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. వివేకా హత్యలో రూ.40 కోట్ల సుపారీ లావాదేవీలు జరిగాయని స్పష్టం చేసింది. హత్య ఎవరు చేశారో బయటపడాలని తెలిపింది. ఈ దశలో విచారణను తప్పుబట్టడం సరికాదని స్పష్టం చేసింది. సీబీఐ వాదనలు విన్న ధర్మాసనం విచారణను ఈ నెల 17కు వాయిదా వేసింది.
ఇవి కూడా చదవండి: Breaking: కోడి కత్తి దాడి కేసులో కుట్ర కోణం లేదు: NIA
Next Story