- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
TDP Leaders: ఉమ్మడి ఏపీలో టీడీపీ నేతలపై నమోదైన కేసు కొట్టివేత
by Anil Sikha |

X
దిశ, డైనమిక్ బ్యూరో: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ నేతలపై నమోదైన ఓబులాపురం అక్రమ మైనింగ్ (Obulapuram case) పరిశీలన కేసును కోర్టు కొట్టివేసింది. ఓబులాపురం మైనింగ్ పై గతంలో టీడీపీ నేతలు చేపట్టిన ఆందోళనలపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసు విచారణకు విజయవాడ ప్రజా ప్రతినిధుల కోర్టుకు ఈరోజు తెలుగుదేశం పార్టీ నేతలు హాజరయ్యారు. మంత్రి అచ్చెన్నాయుడు, దేవినేని ఉమా, ఎర్రబెల్లి దయాకర్, చినరాజప్ప, ధూళిపాళ నరేంద్ర, నాగం జనార్దన్ రెడ్డి హాజరయ్యారు. ఆందోళన పై టీడీపీ నేతలపై నమోదై న చేసిన ప్రజాప్రతిని కోర్టు కొట్టివేసింది. గత కొన్ని సంవత్సరాలుగా విచారణ హాజరవుతున్న టీడీపీ నేతలకు కేసు కొట్టి వేయటంతో ఊరట లభించింది.
Next Story