ఆరోగ్యశ్రీ ఆసుపత్రులకు నిధుల విడుదల

       ఏపీలో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆసుపత్రులకు నిధులు విడుదల అయ్యాయి. ఆరోగ్య‌శ్రీ పథకం కింద వైద్యం చేసే ఆసుపత్రులకు రూ. 234 కోట్లు, ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ కింద మరో రూ.127 కోట్లు విడుదల అయ్యాయి. ఈ మేరకు వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవో డాక్టర్ మల్లికార్జునరావు ఓ ప్రకటన చేశారు.

Update: 2020-02-12 23:40 GMT

ఏపీలో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆసుపత్రులకు నిధులు విడుదల అయ్యాయి. ఆరోగ్య‌శ్రీ పథకం కింద వైద్యం చేసే ఆసుపత్రులకు రూ. 234 కోట్లు, ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ కింద మరో రూ.127 కోట్లు విడుదల అయ్యాయి. ఈ మేరకు వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవో డాక్టర్ మల్లికార్జునరావు ఓ ప్రకటన చేశారు.

Tags:    

Similar News