దర్శకుడు రాజమౌళి తండ్రికి కరోనా ..

దిశ, వెబ్ డెస్క్: కరోనా విజృంభణ రోజూ రోజుకు పెరిగిపోతుంది. ఒక్క రోజులోనే లక్ష కేసులు దాటి రికార్డు సృష్టిస్తుంది. ఈ కరోనా దెబ్బకు చిత్ర పరిశ్రమ వణికిపోతోంది. రోజుకో సెలెబ్రెటీ కరోనా బారిన పడుతుండడం అభిమానులను ఆందోళనకు గురిచేస్తుంది. తాజాగా ప్రముఖ రైటర్, దర్శకుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కరోనా బారిన పడ్డారు. తనను కలిసిన వారు వెంటనే టెస్టులు చేయించుకోవాల్సిందిగా ఆయన కోరారు.ప్రస్తుతం ఆయన హోమ్ క్వారెంటైన్ లో చికిత్స పొందుతున్నారు. ఇకపోతే […]

Update: 2021-04-07 01:39 GMT

దిశ, వెబ్ డెస్క్: కరోనా విజృంభణ రోజూ రోజుకు పెరిగిపోతుంది. ఒక్క రోజులోనే లక్ష కేసులు దాటి రికార్డు సృష్టిస్తుంది. ఈ కరోనా దెబ్బకు చిత్ర పరిశ్రమ వణికిపోతోంది. రోజుకో సెలెబ్రెటీ కరోనా బారిన పడుతుండడం అభిమానులను ఆందోళనకు గురిచేస్తుంది. తాజాగా ప్రముఖ రైటర్, దర్శకుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కరోనా బారిన పడ్డారు. తనను కలిసిన వారు వెంటనే టెస్టులు చేయించుకోవాల్సిందిగా ఆయన కోరారు.ప్రస్తుతం ఆయన హోమ్ క్వారెంటైన్ లో చికిత్స పొందుతున్నారు. ఇకపోతే విజయేంద్ర ప్రసాద్ ప్రస్తుతం ‘తలైవి’, ‘ఆర్ ఆర్ ఆర్’ చిత్రాలకు కథలను అందించారు. ‘తలైవి’ విడుదలకు సిద్ధమవుతుండగా… ‘ఆర్ ఆర్ ఆర్’ చిత్రీకరణ దశలో ఉంది. విజయేంద్ర ప్రసాద్ త్వరగా కోరుకోవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు.

Tags:    

Similar News